How to reach:
Rafting Cost & Timings:
Avul Pakir Jainulabdeen Abdul Kalam who we used to call as Dr. A.P.J. Abdul Kalam, was the 11th President of India.
ఐదువందల సంవత్సరాల గొప్ప వైభవోపేతమైన చరిత్రను తనలో ఇముడ్చుకున్న వనపర్తి సంస్థానంలో పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం, పెద్దగూడెం, వెంకటాపురం, జంగమాయి సహా నూటడేబ్బైయేనిమిది గ్రామాలు వుండేవి. కొన్ని వందల సంవత్సరాల పాటు సంస్థానంగా వున్నా పద్దెనిమిది వందల యేడులోనే ‘వనపర్తి’ జిల్లాకు మూలకేంద్రంగా మారింది. అంత కంటే ముందు ఈ సంస్థానంలో పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం లాంటి గ్రామాలు మూలకేంద్రాలుగా వున్నాయి. ఈ సంస్థానాధీశులు ‘వనపర్తి’ని కేంద్రంగా మార్చుకున్న తరువాత ఇక్కడ పెద్ద గడి లాంటి కోటను వారి సామ్రాజ్య సంరక్షణకై నిర్మించుకున్నారు. అదే ‘వనపర్తి గడికోట’. పందోమ్మిదివందల నలబైయేనిమిది నాటికే వనపర్తి సంస్థానం ఆరువందల ఐదు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వుండేదంటే ఆ సంస్థానం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. నూటడేబ్బైయెనిమిది గ్రామాలకు మూల కేంద్రమైన ఈ సంస్థానానికి ఉత్తరాన నిజాం పాలనకిందవున్న నాగర్కర్నూల్ ప్రాంతం, తూర్పున జటప్రోలు సంస్థానం, పడమట అమరచింత సంస్థానం, దక్షిణాన కృష్ణానది సరిహద్దులుగా వుండేవి.
వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి, ఆయనకి ముగ్గురు భార్యలు. వారి వల్ల కలిగిన సంతానం ఆరుగురు కుమారులు. ఆయన తరువాత ఆయన పెద్ద కుమారుడు వెంకట కుమార గోపాలరావు సంస్థాన ధీశుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కాలంలో ఈ సంస్థానం విజయనగర రాజుల క్రింద వుండేది. అదే కాలంలో విజయనగర రాజుల సహాయంతో ఇబ్రహీం కులీ కుతుబ్షా గోలకొండ రాజయ్యాడు. దీంతో వనపర్తి సంస్థానం కుతుబ్షాహీల క్రిందకి వచ్చింది. వనపర్తి సంస్థానం 15వ శతాబ్ధం నుంచి పందోమ్మిదివందల నలబై యేనిమిది వరకు కుతుబ్షాహీలు, విజయనగర రాజులు, మొగలులు, నిజాం రాజుల పరిపాలనలో కొనసాగిందని చరిత్రకారుల కథనం.
| www.akbarphotography.in |
| www.akbarphotography.in |
వీటిని పరిష్కరించే దిశగా నిజాం రాజు ఆనాడే ఒక కమీషన్ ఏర్పాటు చేశారంటే వారి మధ్య గొడవలు ఏ స్థాయిలో వుండేవో మనం అర్థం చేసుకోవచ్చు. సంస్థానం పాలనా వ్యవహారాల్లో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. అసలు గడీల పునాదికి సంబంధించి మహిళలే తమ ఆలోచనల్ని అమలుపరిచేవారు. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సంస్థానాధీశుల్లో సగం మంది దత్తతగా వచ్చిన వారే. సవై వెంకటరెడ్డి, నాలుగో వెంకటరెడ్డి, గోపాలరావు, మొదటి రామకృష్ణారావు, మొదటి రామేశ్వర్ రావు, రెండవ రామేశ్వరరావు లాంటి వారంతా దత్తతగా వచ్చినవారే. రెండువందల సంవత్సరాలపాటు సాగిన సంస్థాన పాలనలో సగం మంది సంస్థానాధీశులు దత్తతగా వచ్చిన వారే. ఈ సంస్థానాధీశులు కవులను, తెలుగు సాహిత్యాన్ని, బ్రాహ్మణులను బాగా ప్రోత్సహించి గౌరవించేవారు. బ్రాహ్మణులను గౌరవించటం అంటే సాక్షాత్తూ దేవుళ్ళను పూజించటం వంటిదని వారు భావించేవారు. దానికి తగ్గట్లే బ్రాహ్మణులు యజ్ఞ యాగాది కార్యాలను నిర్వహిస్తూ పాలనలో వారికి మంచి సూచనలు అందిస్తూ వుండేవారు. అలాగే ప్రతియేటా కవి సమ్మేళనాలను నిర్వహించడమేగాక, ఆ సందర్భంలోనే బ్రాహ్మణులను, కవులను సత్కరించేవారు. మరో విశేషమేమిటంటే ‘ఓరియెంట్ ఇంగ్లీష్ లాంగ్ మ్యాన్’ స్కూళ్ళను స్వయంగా సంస్థానాధీశులు నడిపేవారంటే వారు ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించే వారని తెలుస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన మొదటి రోజుల్లో ‘ఓరియెంట్ లాంగ్ మ్యాన్ (లండన్) కంపెనీని రాజా రామేశ్వర రావు స్వయంగా నడిపారు.
| www.akbarphotography.in |
పందోమ్మిదివందల యాబైతొమ్మిది అక్టోబర్ 11న జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో వనపర్తి సంస్థానానికి చెందిన ఈ గడిని పాలిటెక్నిక్ కాలేజ్గా మార్చారు. వాటికి సంబంధించిన శిలాఫలకాలు నేటికీ లభ్యమవుతాయి. సంవత్సరానికి రెండు లక్షల కప్పం వనపర్తి సంస్థానాధీశులు నిజాం ప్రభుత్వానికి కట్టేవారు. ఈ సంస్థానం కాలేజ్గా మారే ముందు పందోమ్మిదివందల నలబై యేనిమిది వరకు స్కూల్గా వుండేది. వనపర్తి సంస్థానానికి చెందిన ఈ గడి ఒక రకంగా వారసత్వ సంపదే అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడికి అవసరమైన మార్పులు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచి నాటి పాలకుల పాలనా విశేషాలు తెలియజేసే మ్యూజియంగా మారిస్తే భావి తరాల వారికి తెలంగాణ ప్రాంతంలో గత కాలపు వైభవం, పరిస్థితులు అందరికీ తెలియజేసిన వాళ్ళమవుతాం. వనపర్తి సంస్థానాన్ని టూరిస్టు కేంద్రంగా అభివృద్ధిపరిస్తే పర్యాటకులతో ఈ ప్రాంతం కళకళ లాడుతుంది.
![]() |
| Tips to Engage Passive Candidates |
Because passive candidates will not be searching job boards, you must find other ways to begin the engagement process. You can also engage them by offering some employee benefits like the leaves and other perks.
Here’s a look at seven tips for recruiting passive Candidates.
According to a recent study, networking helped 62% of inactive candidates find new job opportunities. This statistic demonstrates how effective your network connections are at attracting top talent. When looking for high-quality candidates, don't be afraid to use these connections. Connect with former coworkers, former employees, alumni associations, third-party vendors, and others. Industry conferences, events, and workshops, as well as trade shows, are also excellent places to engage with passive employees.
Storytelling is an effective recruitment marketing strategy for attracting passive job seekers. According to studies, 92 percent of consumers want brands to create ads that feel like a story. For example, posting a day-in-the-life video of one of your employees online can highlight your workplace culture, as can displaying social recognition for deserving employees. These storytelling techniques can pique the interest of passive candidates and entice them to learn more about your company.
Platforms like Facebook, Twitter, and others are excellent for connecting with passive candidates. According to a Pew Research study, 70% of Americans use at least one social media platform. This figure includes active and passive job seekers. Using social recruitment strategies will broaden your reach far beyond the typical job posting site. The more exposure your job posting receives, the more likely you are to attract, identify, and hire the best candidate.
In many cases, a passive candidate will conduct research on a company before applying for a new position. These candidates want to know if the job is worthwhile. Because your company's career page is one of the first places passive candidates will look, make sure to include content that speaks directly to them. Provide information about the company's growth, employer brand, career development programs, workplace culture, employee benefits and perks, and anything else that is relevant.
Employee referrals are one of the most effective ways to find qualified candidates. Your employees can not only identify qualified candidates who stay longer, but they can also initiate the engagement process for you. According to one study, employee referrals can increase retention rates by up to 30%. However, it is critical that you develop a well-defined employee referral program that provides transparency and consistency.
Don't limit your hiring opportunities by only looking for active candidates. Instead, use hiring strategies such as social recruiting, storytelling, and employee referrals to broaden your search to include passive candidates.
When engaging passive candidates, keep in mind that you must first establish a relationship. Understand why candidates want to leave their current position and use that knowledge to shape how you pitch your job opening to them. In order to entice your candidate, tell a compelling story about what they will be doing on the job and how they will grow personally and professionally while working with your organization. If they are not looking for work, they simply need a compelling reason to consider a change, so pay close attention to what you say to your passive candidates.
Getting the first response does not increase your chances of getting a positive response. There is no guarantee that you will be successful. The majority of the passive candidates you contacted did not respond. However, this does not imply that they are uninterested. If you want to hire a passive candidate, you must follow up. Silence does not imply denial. Make an effort to add value to each follow-up email. Share high-quality content that provides candidates with a clear picture of why your organization is a good fit for them. Including testimonials from current employees and sharing their work experience will help you attract passive candidates.
In today's highly competitive job market, engaging with both active and passive candidates is critical if you want to attract the best candidates. According to a recent study, networking helped 62 percent of inactive candidates find new job opportunities. Instead, use hiring strategies such as social recruiting, storytelling, and employee referrals to broaden your search to include passive candidates. If you want to hire a passive candidate, you must follow up.
ఇప్పుడు మీరు చదవబోయె విహారయాత్ర పర్ణశాల, సీతమ్మ నార చీరల స్థలం, కిన్నెరసాని జింకల పార్క్ మరియు కిన్నెరసాని ఆనకట్ట.
భద్రాచలం సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే. ఈ పుణ్యక్షేత్రం, రాములవారి గుడి, రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న చరిత్రం. ఉగాది ముందు రామనవమి దాకా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే తిరునాళ్లు చాలా ప్రసిద్ధి. ప్రతి ఏడాదిలాగే ఈ రామనవమికి కూడా భద్రాచలం సిద్ధమవుతోంది. సీతారాములవారి కల్యాణం బ్రహ్మానందమైన ఒక విశేషం.
రామనవమి సంబరాలు, భద్రాచలం నుండి ప్రవహిస్తున్న గోదావరి, ఇవన్ని తెలిసినవే! వీటిని మించిన ప్రదేశం మరొకటి ఉంది. పర్ణశాల భద్రాచలం యొక్క ముఖ్యమైన మరియు అద్భుతమైన సందర్శనా స్థలం. పర్ణశాల తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ గ్రామం. భద్రాచలం నుండి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉన్నది. భద్రాచలం రోడ్డు ద్వారా హైదరాబాద్ నుండి సుమారు 305 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం రాముడి పురాణం కారణంగా రామభక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రఖ్యాతి చెందింది. పర్ణశాల వెళితే మొదట మనకు అనిపించేది ఏమిటంటే దీనికి రావల్సినంత గుర్తింపు రాలేదేమో అని.భద్రాచలం నుండి షేర్ఆటో లేక టాక్సీల ద్వారా పర్ణశాల చేరుకోవచ్చు. ప్రభుత్వం నడిపే బస్సులు కూడా ఉన్నాయి. నవంబరు-ఫిబ్రవరి కాలంలో పర్ణశాలకు భద్రాచలం నుంచి పడవలో కూడా వెళ్లవచ్చు. అప్పుడు గోదావరి నదిలో నీటిప్రవాహం బాగుంటుంది కాబట్టి. రామనవమి సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పడవలుండవు.
పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ఉంది. రాముడు వనవాసం చేసిన 14 సంవత్సరాలలో, రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణ్తో కలిసి ఈ గ్రామంలోనే ఉండేవాడని నమ్ముతారు. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొని ఉన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట. రాముడి జీవితంలోని దుక్కాన్ని వర్ణించే ఈ ప్రదేశాన్ని శోకరామ అని కూడా అంటారు. పర్ణశాలలోని ఒక చిన్న గుడిసెలో రాముడు, సీత మరియు లక్ష్మణుల అందంగా చిత్రించిన శిల్పాలు ఉన్నాయి.
సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోని చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. పర్ణశాల గ్రామం శ్రీరాముని పురిటి నొప్పులను వర్ణిస్తుంది. రావణుడు సీతను అపహరించిన సమయం. సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధ గుట్టపై’ చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పట్టణం చుట్టూ రాముడు బస చేసిన జాడలను వర్ణించే పాదముద్రలు కూడా ఉన్నాయి. అలాగే, సీతను అపహరించిన రావణుడి రథం యొక్క బంగారు జింక మరియు చక్రాల పాదముద్రలు ఉన్నాయి. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి. రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక స్థలాలు.
పురాణాల ప్రకారం, అత్యంత క్రమశిక్షణ కలిగిన శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసంలో కొంత భాగాన్ని ఈ ప్రదేశంలో గడిపాడు. గ్రామానికి సమీపంలో ఒక వాగు ఉంది మరియు ఈ ప్రవాహంలో సీత దేవి స్నానం చేసి తన బట్టలు ఉతుకుతుందని స్థానికులు నమ్ముతారు. ఈ పురాణం యొక్క రుజువు స్థలంలో లభించిన ముద్రలలో స్పష్టంగా కనిపిస్తుంది. సీతాదేవి నదిలో స్నానం చేసిందనే నమ్మకానికి ఈ చిన్న ప్రవాహం సాక్ష్యంగా నిలుస్తుంది, ఈ ప్రాంతాన్ని సీతవాగు అంటారు. పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితేచాలు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు వాగు, ఇంకోవైపు కొండలతో ఈ ఊరు సౌందర్యానికి ప్రతీకలా ఉంటుంది.
వాగు పక్కనే ఉన్న కొండ చరియలు అనేక రంగులతో కళాత్మకంగా ఉంటాయి. సీతమ్మవారు అక్కడ పసుపు కుంకుమల కోసం కొన్ని రాళ్ళను వాడేదని, అందుకే ఆ రంగు రంగుల కొండ రాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. సీతమ్మ, రామయ్యలు తిరిగిన ఈ ప్రదేశాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు విస్తారంగా వస్తుంటారు.
సీతమ్మ దుస్తులు ఆరబెట్టుకున్న చోటు, నగలు ఉంచిన ప్రదేశం, పసుపు కుంకుమలకు ఉపయోగించిన రాళ్ళు అంటూ ఒక్కో రాయినీ, ప్రదేశాన్నీ స్థానికులు చూపిస్తుంటే భక్తుల సంతోషానికి అవధులు ఉండవు.
పర్ణశాలలోని "రాధగుట్ట"లో ఉన్న ముద్రలు అటువంటి సాక్ష్యం. ఈ చారిత్రక గ్రామం యొక్క చరిత్రకు సంబంధించిన మరో కథ ఏమిటంటే, సీతాదేవిని మోసం చేయడానికి బంగారు జింక రూపంలో మారీచ రాక్షసుని శ్రీరాముడు అదే ప్రదేశంలో చంపాడు.
అక్కడి స్థానికుల కథనం ప్రకారం రావణాసురుడు తన పుష్పకవిమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడట. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపి, సన్యాసి అవతారం ధరించి, పర్ణశాలకు వచ్చి, సీతమ్మవారిని అపహరించాడట. ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాములవారిని ఆ జింక కావాలని కోరిందిట. శ్రీరాముడు బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుని సంహరించాడట.
ప్రస్తుతం పర్ణశాల, ఈ విశేషాలు చూడటానికి వచ్చిన పర్యాటకులు, వారు చేసే వ్యాపారం మీదే ఆధారపడి ఉంది. ఆ ఊరి పంచాయతి వారు సమగ్రంగా ఈ ప్రత్యేకతను వాడుకుంటున్నారు. ఊరి మధ్యలోనే ప్రతి వాహనంపై పన్ను సేకరిస్తున్నారు. పర్ణశాల కుటీరం పక్కనే సీతారాముల వారి చిన్న గుడి కూడా ఉంది.
పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు. ప్రభుత్వం పర్ణశాలను ప్రత్యేక కేంద్రంగా గుర్తించి బాపు గారిని ఆహ్వానించి రామాయణంలో ఇక్కడి ఘట్టాన్ని బొమ్మల రూపంలో రూపొందించమని కోరింది. ఈ బొమ్మలు బాపు శైలిలో ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఇప్పుడు మీరు చదువుతున్న కిన్నెరసాని జింకల పార్క్ పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలో ఏర్పాటుచేసి ఇప్పటికి 48 సంవత్సరాలు పూర్తయింది. పాల్వం చ మండలంలోని యానంబైల్ గ్రామ పంచాయతీ కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో 30 జింకలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ను 1974 సెప్టెంబర్ 29 తేదీన అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గారు ప్రారంభించారు. అప్పటినుంచి సింగరేణి యాజమాన్యం దీనిని పర్యవేక్షిస్తూ వచ్చింది. పర్యాటకులకోసం కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన అద్దాల మేడను 2000 సంవత్సరంలో మావోయిస్టులు డిటోనేటర్ల ద్వారా పేల్చి వేసారు. దాంతో అద్దాలమేడ, పది కాటేజీలు మరియు జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వన్యమృగ సంరక్షణ అధికారులకు అప్పగించారు.
అప్పటి నుంచి వన్యప్రాణుల అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి జింకల పార్క్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 30 జింకలు ఉండగా క్రమక్రమం గా అధికారులు పార్క్ విస్తీర్ణం పెంచి 110 జింకలకు పెంచారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపించే కృష్ణ జింకలు కిన్నెరసాని రిజర్వాయర్కు వచ్చే పర్యాటకులకు ముందుగా కనువిందు చేస్తాయి. పార్క్లో ఉండే జింకలకు గడ్డితోపాటు తాటి చెట్టు కర్ర తొట్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో జింకలకు 120 కేజీల గడ్డిని పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీర్ పార్క్ 40 జింకలు మాత్రమే సరిపోతుంది. కానీ స్థాయికి మించి జింకలు ఉన్నాయి.
కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నదికి సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కిన్నెరసాని నది గోదావరి నదికి ముఖ్యమైన ఉపనది. కిన్నెరసాని నది వెంబడి ప్రకృతి సృష్టించిన ప్రతిదృశ్యం పచ్చని విశాలమైన దృశ్యంతో నిండిపోయింది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పాల్వొంచ మండలం యానంబోయిల్ గ్రామం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మించిన నిల్వ రిజర్వాయర్. 5.58 కోట్లు వెచ్చించి ఈ రిజర్వాయర్ని పూర్తి చేశారు. 1966 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. ఇది రైతులకు సాగునీటి సౌకర్యం మరియు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి పాల్వంచ వద్ద K T P S కు నీరు అందిస్తుంది. డ్యామ్ పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవల్ 407 అడుగుల వద్ద 233 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.
కిన్నెరసాని నది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దట్టమైన అడవులతో మరియు చుట్టూ అద్భుతమైన కొండలతో ఉంది. నది దండకారణ్య అరణ్యం గుండా ప్రవహిస్తుంది మరియు రిజర్వాయర్ 635 చదరపు కిలోమీటర్లు వన్యప్రాణులతో నిండి ఉండే ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఆనకట్ట కొత్తగూడెం నుండి 24 కిలోమీటర్ల దూరంలో మరియు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉన్న పాల్వంచ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అటవీ శాఖ ఆనకట్టకు ఎదురుగా జింకల పార్కును అభివృద్ధి చేసింది. కిన్నెరసాని అభయారణ్యం వన్యప్రాణుల స్వర్గధామం. ఈ నది కిన్నెరసాని అభయారణ్యాన్ని చీల్చి చివరకు గోదావరి నదిలో కలుస్తుంది. ఈ అభయారణ్యం మచ్చల జింకలు, చింకరా జింకలు, అడవి పందులు, నాలుగు కొమ్ముల జింకలు, సాంబార్, అడవి దున్నలు, హైనా, నక్కలు, ఎలుగుబంటి జాతులు, టైగర్స్, చిరుతలు మరియు కృష్ణ జింకలకు నిలయం. నెమలి, పిట్టలు, నుక్తాలు, స్పూన్బిల్లు, జంగిల్ ఫౌల్ మరియు పావురాలు ఈ డ్యామ్ ద్వారా సృష్టించబడిన అభయారణ్యంలో కనిపించే సాధారణ పక్షులు. రిజర్వాయర్ మరియు కిన్నెరసాని ద్వీపంలో కూడా మొసళ్ళు సంతానోత్పత్తి చేస్తాయి. సింగరేణి యాజమాన్యం ఇక్కడ గ్లాస్ రెస్ట్ హౌస్ను నిర్మించింది, అది పర్యాటకులు బుక్ చేసుకోవచ్చు. పర్యాటకులు హైదరాబాద్ నుండి 288 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 95 కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి 165 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో డ్యామ్ చేరుకోవచ్చు. కొత్తగూడెం సమీప రైల్వే స్టేషన్.
పాపికొండల నుండి జయశంకర్ జిల్లాలోని అటవీ ప్రాంతం వరకు విస్తరించివున్న కిన్నెరసాని అభయారణ్యం 1977లో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. టేకు, మద్ది, వెదురు వంటి వృక్షాలు పెరుగుతున్న ఈ అభయారణ్యంలో చిరుత, ఎలుగుబంట్లు, మనుబోతులు, మచ్చలజింక, సింహాలు, కృష్ణ జింకలు, అడవి పందులు, నక్కలు, హైనాలు, సరీసృపాలు, తుట్టె పురుగులు, గుర్రాలు, కొంగలు, కింగ్ఫిషర్, గిజిగాడు మొదలైన పక్షులు నివసిస్తున్నాయి.
2000లో తొమ్మిది పులులు ఉండగా, 2012కి మూడు, 2016కి ఆ సంఖ్య రెండుకు చేరింది. 2000లో ఇరవైతొమ్మిది చిరుత పులులు ఉండగా, 2012కి పదహారు, 2016కి పన్నెండు చిరుతలు మిగిలాయి. కృష్ణజింకలు, నెమళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇక్కడి మొసళ్ళు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం ఈ జలాశయంలో వేల సంఖ్యల్లో మొసళ్లున్నాయి. పర్యాటకులను ఆకర్షించడంకోసం 2017లో మూడు లక్షల రూపాలతో రెండు నల్లరంగు హంసలను తీసుకొచ్చారు.
Do you consider employee experience your priority? Are you aware that most employees are planning to leave their companies because of the Organizations' inability to meet their expectations? This probably tells you that it's time for companies to consider employee experience at the forefront.
Why Should Organizations Focus on Employee Experience?
While you may have substantial customer experience systems (and aptly so), employee experience is usually considered an unfortunate necessity or otherwise not considered. However, focusing on one without the other can be equated to filling a bucket with a hole in the side - because your employee experience strongly affects your customer experience, as well as employee engagement, retention, performance, and development. The wrong technology, however, can cripple the productivity of the Organization.
Tips to Use Technology to Improve Employee Experience
1. Adopt Flexibility and Use a Customized Intranet
The best approach is digitalization, which integrates your communication and collaboration tools with a modern intranet that can be customized to how your organisation works. A genuinely flexible digital workplace will always be " active, " providing an enterprise-level search experience and making collaboration second nature from any location or device.
2. Prioritize Employee Feedback and Act On It
With the improved social conversation about harassment and misconduct in past years, it is also critical that employees believe they can take a stand about any such circumstances in a way that will not only be heard but also consciously acknowledged and resolved. Fortunately, digital tools now make it simple to collect employee feedback on a large and individual scale. Analyzing and responding to customer needs will promote a positive culture of transparency, allowing employees to remain invested and engaged in their roles.
3. Simplify the frustrating processes
Processes are automated and improved, making onboarding easier, HR processes more efficient, and there are fewer mistakes and confusions to resolve. Tools like Slack, Microsoft Teams, and SAP Jam have been shown to make collaboration easier, which employees appreciate.
4. Personalize Digital Channels for Employee Development
Professional growth and upskilling are crucial elements of the employee experience because the last thing you want is for employees to feel stuck in their roles. On the other hand, career development typically requires a significant amount of time and resources to manage through in-person processes, and a one-size-fits-all approach can frequently leave employees struggling or bored. Webinars and personalised eLearning modules are the way forward for many organisations seeking efficient and effective professional development.
Conclusion
Applying technology that highlights these critical aspects of the employee experience generates a robust and collaborative growth culture, allowing any organisation to acclimate and empower its employees. When selecting a performance management system to improve employee experience, use a flexible technology that facilitates both traditional and agile approaches and allows you to improve your processes gradually.
ఇప్పుడు మీరు చదవబోయె విహారయాత్ర ప్రకృతి అందాలకు నెలవైన, దట్టమైన అడవిలో మరియు పరవళ్లు తొక్కే గోదావరి నదిలో సాగే పాపికొండల పడవ యాత్ర.
అందమైన పాపికొండల మధ్య బోటు ప్రయాణం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని మిగిలిస్తుంది. పాపికొండల యాత్రలో పాపికొండలు చూడడం కంటే కూడా, పడవ ప్రయాణమే అత్యంత ఆకర్షణీయం. నదికి ఇరువైపుల ఎత్తయినకొండలు, దట్టమైన అడవి, నదిమద్యలో వెండిగిన్నెల మెరిసిపోయే ఇసుక తిన్నెలు, మధ్యలో పరవళ్లుతొక్కే గోదారిపై బోటులో షికారు చేయడం జీవితాంతం గుర్తుండిపోయే తీపిజ్ఞాపకాలు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతోనిండిన పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు పర్యాటకులు. అఖండ జలనిధితో వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరికి యెదురీధుతూ పడవ సాగుతుంది.
![]() | |
|
పడవ ప్రయాణం మొదలయిన కొంచెం సమయానికి అనగ తొమ్మిది గంటలకు పడవ యాజమాన్యం అక్బర్ గార్ల కుటుంబానికి మరియు పడవలోని అందరికి అల్పాహారం అందించారు, బ్రేక్ ఫాస్ట్ లో అందరు ఉప్మా తిన్నారు. బ్రేక్ ఫాస్ట్ చేస్తునే వారి పడవ ప్రయాణం ముందుకు సాగింది.
ఇప్పుడు కొంచెం పాపికొండల గురించి తెలుసుకుందాం. పాపికొండలు, దక్షిణ భారతదేశంలోని తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. ప్రకృతి ప్రేమికులకు ఉత్తమ పర్యాటక ప్రదేశం. పాపికొండలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాలు మరియు తెలంగాణలోని ఖమ్మం జిల్లాల సరిహద్దు సంగమ ప్రాంతంలో ఉన్నాయి. పాపికొండల పర్వతశ్రేణి గోదావరినదివెంబడి విస్తరించి ఉంది. ఈ ప్రాంతం 1,012.86 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యంగల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణలోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోవున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులురాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రాకాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్దపులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిదరకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం వుంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు వున్నాయి.
గోదావరినది, బాగా దట్టంగా ఉండే అడవులు. పూర్తిగా పల్లెటూరి వాతావరణం. ఇప్పటికీ దగ్గర్లో దొరికేకలపతోనే వంటలు చేసే కొంతమంది జనం. ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని చూడాలి అని అనుకునేవారందరికీ పాపికొండలు స్వాగతంచెప్తాయి. పాపికొండలు ఒక్కటే కాదు అక్కడే ఉండే పేరంటాలపల్లి, కొల్లూరు బేంబూ హట్స్, పోలవరం ప్రాజెక్ట్, కొరటూరు కాటేజెస్ అన్నీ చూడాల్సిన ప్రదేశాలే. ఇంకా ఇక లాంచీలమీద ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతినిస్తుంది. అసలు పాపి కొండలకి ఈ పేరు ఎలా వచ్చిందంటే. కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు.
![]() |
| http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
![]() |
| http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కిలోమీటర్ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండి రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపొతాయి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది. అంతేకాక త్వరలోనే పాపికొండలు, ఆ కొండలమధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అందాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కారణంగా కనుమరుగు కాబోతున్నాయి.
పేరంటాలపల్లి గ్రామం
పేరంటాలపల్లి పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఒక మారుమూల గిరిజన గ్రామం. పర్యాటకులు ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు ఆగు తారు.
![]() |
| http://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
![]() |
| https://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
పేరంటాలపల్లి దర్శన విరామం తరువాత మళ్లీ పడవ ప్రయాణం మొదలైనది. దర్శనం చేసుకునేవారు శివుని దర్శనం చేసుకొని, వారితో తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అక్బర్ కుటుంబం మాత్రం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించి ఫోటోలు తీసుకొని మళ్లీ పడవ ఎక్కడం జరిగినది. ఇప్పటికి పడవ ప్రయాణం మొదలై దాదాపు మూడు గంటలు కావస్తోంది. ఉప్మా తిని బయలుదేరిన అందరు ఇప్పుడు లంచ్ కోసం ఏదురుచూస్తున్నారు.

వేసవి కాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం దగ్గర జలపాతం ఉంది. ఇక్కడ సర్పం నీడలో శివలింగం అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.
ఓ వైపు గోదావరి విశేషాలను చెప్తూనే....పడవలోని సిబ్బంది నృత్యాలు, చక్కని జోకులతో సందర్శకులను అలరిస్తుంటారు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారు డెక్ పైనా కూర్చోని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు. ఓ వైపు గోదావరి గలగలలు.. మరో వైపు ప్రకృతి సొయగాలు.. చుట్టూ కొండలు.. అద్భుతమైన వాతావరణం.. వీటన్నింటి నడుమ ప్రయాణమే పాపికొండల యాత్ర. గోదావరమ్మ సడులను వింటూ.. పాపికొండల అభయారణ్యాన్ని చూస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం.
![]() |
| https://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
![]() |
| https://www.akbarphotography.in - Papikondalu Boat Tour |
పడవలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు: బోటు సిబ్బంది మరియు గైడ్తో బోట్ మేనేజర్. టాయిలెట్ మరియు సీటింగ్తో కూడిన గ్రౌండ్ ఫ్లోర్. డయాస్ మరియు ఆడియో సిస్టమ్తో ఓపెన్ డెక్లో మొదటి అంతస్తు. అలాగే బోటు సిబ్బంది చేసె కాంప్లిమెంటరీ వినోద కార్యక్రమాలు.
Papikondalu is a picturesque hill range located in the Eastern Ghats of Andhra Pradesh, India. The hills are named after the Papi Hills, which form a part of the range. The Papikondalu Boat Journey is a popular tourist attraction that takes visitors from Bhadrachalam to Papikondalu. It is a one-of-a-kind experience that offers breathtaking views of the hills and the Godavari River.
The journey starts from Bhadrachalam, a small town located on the banks of the Godavari River. The town is known for its ancient temple dedicated to Lord Rama and attracts a large number of devotees every year. The boat journey from Bhadrachalam to Papikondalu takes around 5-6 hours, covering a distance of approximately 40 kilometers.Click for English Version - కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...